- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
ఖమ్మం జిల్లాలో తేనెటీగల దాడిలో ఓ రైతు మృతి చెందారు., వివరాల్లో కెళితే…..మాదారం గ్రామానికి చెందిన నల్లడి రామారావు అనే రైతు బుధవారం తన పొలానికి వెళ్లాడు. ఆయన పనిచేస్తున్న పొలం పక్కనే తేనెటీగలు తుట్టెను పెట్టాయి. కాగా అక్కడికి వచ్చిన కోతులు చెట్టు పైకి ఎక్కి కొమ్మను ఊపాయి. ఒక్కసారిగా తేనెటీగలు లేచి రామారావును కుట్టాయి. భయంతో రామారావు పరుగులు తీశాడు. దీంతో ఆయసానికి గురై గుండె ఆగి చనిపోయాడు.
Next Story