బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బంగారు శృతి

by  |
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బంగారు శృతి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీలో వివిధ విభాగాలకు పలువురు నియమితులయ్యారు. బంగారు శృతి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అందజేశారు. అలాగే బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా గీతామూర్తి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా డా. ఉమాశంకర్‌ నియమితులయ్యారు.



Next Story