- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్బ్యూరో: చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. జీవనోపాధి కోసం మహారాష్ట్ర రత్నగిరి జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చిన రాహిల్ నూరద్ భోంబల్ వృత్తి రీత్యా డ్రైవర్. కొన్నిరోజుల పాటు హోటళ్లలో పనిచేసిన రాహిల్.. విలసాలాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు.ఇదే క్రమంలో బంగారం షాపులకు కస్టమర్గా వెళ్లి చైన్లను కొనుగోలు చేస్తున్నట్లు నటించి మెడలో వేసుకొని పరారయ్యేవాడు. ఇలా సనత్నగర్, మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడగా కేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన బాలానగర్ ఎస్వోటీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 10 తులాల గోల్డ్ను స్వాధీనం చేసుకున్నారు.
Next Story