మంత్రులతో మాట్లాడిన బాలకృష్ణ.. ఎందుకు ?

by  |
మంత్రులతో మాట్లాడిన బాలకృష్ణ.. ఎందుకు ?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ ప్రభుత్వం సరిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలేదని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని మరిచిపోయిందన్నారు. తన నియోజకవర్గం హిందూపురం అభివృద్ధి పనుల గురించి మంత్రులతో తాను మాట్లాడినట్లు ఆయన చెప్పారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని, అక్కడ ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని మంత్రులతో చెప్పినట్లు బాలకృష్ణ చెప్పారు.



Next Story

Most Viewed