- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ ప్రభుత్వం సరిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలేదని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని మరిచిపోయిందన్నారు. తన నియోజకవర్గం హిందూపురం అభివృద్ధి పనుల గురించి మంత్రులతో తాను మాట్లాడినట్లు ఆయన చెప్పారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని, అక్కడ ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని మంత్రులతో చెప్పినట్లు బాలకృష్ణ చెప్పారు.
Next Story