- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
ప్రముఖ శ్రీ కాళ హస్తి దేవాలయంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో కాశీ లింగం, రామేశ్వర లింగం పక్కనే లింగం, నంది విగ్రహాలను ప్రతిష్ఠాపన చేశారు. కాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో వాటిని అధికారులు తొలగించారు. వెంటనే సంప్రోక్షణ చేయించారు. శివలింగం, నంది ప్రతిమలను ఎలా ప్రతిష్టించారో తెలియదనీ, తప్పు జరిగిందని ఆలయ పండితులు గురుకుల్ స్వామి నాథన్ వెల్లడించారు. కాగా విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు నిరసనకు దిగారు. హిందువుల మనోభావాలను కాపాడాలంటూ వారు నిరసన వ్యక్తం చేశారు.
Next Story