- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కుత్బుల్లాపూర్: కరోనాతో బాచుపల్లి ఎస్సై యూసఫ్(56) గురువారం మృతి చెందారు. గత నెల 21న జ్వరం రావడంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్గా తేలింది. ప్రారంభంలో సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తరువాత కేపీహెచ్బీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం 9 గంటలకు పరిస్థితి విషమించడంతో ఎస్ఐ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తార నగర్లో నివాసముండే యూసఫ్కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
Next Story