మర్యాదగా వచ్చి గంట గడిపిపో..

by  |
మర్యాదగా వచ్చి గంట గడిపిపో..
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. లేటెస్ట్‌గా శ్రావణి, దేవరాజ్‌రెడ్డికి చెందిన ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. నేను చెప్పినట్లు వినూ, లేకుంటే ఏం జరుగుతాదో తెలియదు అని దేవరాజ్‌రెడ్డి మాట్లాడినట్లు ఆడియోలో ఉంది. నామొహం నీకు నచ్చట్లేదా అని దేవరాజ్ అనగా… ప్లీజ్ దేవా నన్ను వదిలేయ్.. అంతా తీసుకువచ్చి నీ కాళ్ల దగ్గర పెట్టినా విశ్వాసం లేదా అని ప్రాధేయపడింది. ఇక ఇంతటితో వదిలేయ్.. నేను నీకు సారీ చెబుతున్నాను… నాతో ఆడుకోకు.. ప్లీజ్ దేవా అని శ్రావణి రిక్వెస్ట్ చేసింది.

శ్రావణి ఇంత చెప్పినా తగ్గని దేవరాజ్‌రెడ్డి మర్యాదగా నాదగ్గరకు వచ్చి గంట గడపాలని గట్టిగా మాట్లాడాడు. సారీ చెబుతున్నాను దేవా.. నేను తగ్గాను,..ఐయామ్ రియల్లీ సారీ.. ఇంత సీరియస్‌గా తీసుకుంటావని అనుకోలేదని శ్రావణి చెబుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది.


Next Story

Most Viewed