- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విజయవాడలో పట్టపగలే కత్తిపోట్ల కలకలం రేగింది. సోమవారం టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద బైనేని సాయిని.. ఈశ్వర్ అనే వ్యక్తి కత్తితో విచక్షణా రహితంగా పొడవడంతో ఒళ్లంతా తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సాయిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story