- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పార్టీ కార్యాలయంపై దాడి… ఇద్దరు కార్యకర్తలు మృతి

X
దిశ,వెబ్డెస్క్: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై మంగళవారం గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడి ఘటనలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మరణించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సౌత్ దినాజ్ పూర్ ఎస్పీ దేబర్షి దత్తా తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు. పుర్బా బర్దమాన్లో మరో ఘటన చోటు చేసుకుంది. అక్కడ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య ఘర్షణ జరగింది. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
Next Story