- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెట్టింగ్ బాబులు తెగ సంబుర పడిపోతున్నారు. ఆరంభ మ్యాచ్ నుంచే బెట్టింగ్లు మొదలెట్టారు. రోజూ లక్షల్లో డబ్బులు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్లు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ బెట్టింగ్ ముఠాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ ఫలక్నుమా చోటుచేసుకుంది. అలీనగర్లోని ఫేమస్ స్పేర్పార్ట్స్ షాపులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిర్వాహకులు సత్తార్, హాసన్లను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి రూ.40 వేలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.
Next Story