- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ ప్రకటించింది. ఇక నుంచి జర్నీలు చేయాలనుకునే వారికోసం అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ గడువు తేదీని 30రోజుల వరకు పొడిగించినట్లు తెలిపింది. దీంతో అడ్వాస్స్ బుకింగ్ చేసుకునే వారికి 30 రోజుల వరకు అవకాశం ఉంటుందని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ బ్రహ్మనందరెడ్డి వెల్లడించారు.
Next Story