కోర్టుల్లో అఫిడవిట్ల దాఖలుకు అధికారులు

by  |
కోర్టుల్లో అఫిడవిట్ల దాఖలుకు అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై కోర్టుల్లో అఫిడవిట్ల దాఖలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఫిడవిట్ల దాఖలు బాధ్యతలు పురపాలక శాఖ కార్యదర్శి శ్యామలరావుకు అప్పగించింది. కౌంటర్‌ అఫిడవిట్‌లో శ్యామలరావు సంతకం చేసేలా ఉత్తర్వుల్లో పేర్కొంది.


Next Story

Most Viewed