- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా పరీక్షల్లో ఏపీ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటాయి. ఇప్పటి వరకు ఏపీలో 10,17,123 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 78 చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న గాంధీ ఆసుపత్రికి ఏపీ నుంచి తొలి శాంపిల్ పంపించారు. అనంతరం మార్చి7న తిరుపతి స్విమ్స్లో తొలి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఏపీలో ప్రతి 10 లక్షల మందిలో 19,047 మందికి పరీక్షలు చేశారు. ఇది దేశంలోనే అత్యధికం. జాతీయ స్థాయిలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 6,578 మందికి మాత్రమే టెస్టులు చేశారు. మరణాల రేటులోనూ ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ 1.24 శాతంగా ఉండగా.. జాతీయ స్థాయిలో సగటు రేటు 2.89 శాతంగా ఉంది.
Next Story