సరదా ఉంటే నక్సలైట్లలో చేరండి: అమ్మాజీ

by  |
సరదా ఉంటే నక్సలైట్లలో చేరండి: అమ్మాజీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ… మాజీ ఎంపీ హర్షకుమార్‌పై, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. దళిత యువకులను రెచ్చగొట్టొద్దని.. అంత సరదాగా ఉంటే నక్సలైట్లలో చేరాలని ఆమె సూచించారు. దశిత యువకుడి శిరోమండనం కేసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని తెలిపారు. అదే టీడీపీ హయాంలో దళితులను దారుణంగా అవమానించారని విమర్శించారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు అన్నారని.. అప్పుడు నోరు మెదపని హర్షకుమార్ ఇప్పుడేందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.


Next Story

Most Viewed