- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల వెనుక కుట్ర ఉందని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఏ ప్రభుత్వమైనా దాడులను ప్రొత్సహించదని స్పష్టం చేశారు. అంతర్వేది ఘటన తర్వాత ఆలయాలపై దాడులు పెరిగాయని అన్నారు. గతంలో పోలిస్తే దళితులపై దాడులు తగ్గాయని.. దళితుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించినా కేసులు నమోదు చేశామని చెప్పారు. తప్పు ఎవరు చేసినా ఎంతటివారి నైనా ఉపేక్షించేది లేదని సీఎం జగన్ ఆదేశించారని సుచరిత తెలిపారు.
Next Story