- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య.. న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో ఫిటిషన్ దాఖలైంది. జడ్జి రామకృష్ణ దాఖలు చేసిన ఈ పిటిషన్పై గురువారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ పెన్డ్రైవ్ను జడ్జి రామకృష్ణ కోర్టుకు సమర్పించారు. పెన్ డ్రైవ్లో ఉన్న సంభాషణ నిజామా కాదా అని నిర్ధారించాలని కోరుతూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ను నియమించింది. ఈ అంశంలో సీబీఐ, కేంద్ర విజిలెన్స్ సహాయం తీసుకోవాలని సూచిందింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Next Story