- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలల జీతం చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల అభ్యర్థన మేరకు ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో పలు ప్రభుత్వ కళాశాలల్లో పని చేసే కాంట్రాక్ట్ అద్యాపకులకు ఇది వర్తించనుంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 5042మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు లబ్ది పొందనున్నారు.
Next Story