కాంట్రాక్ట్ లెక్చరర్లకు తీపి కబురు

by  |
కాంట్రాక్ట్ లెక్చరర్లకు తీపి కబురు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలల జీతం చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల అభ్యర్థన మేరకు ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో పలు ప్రభుత్వ కళాశాలల్లో పని చేసే కాంట్రాక్ట్ అద్యాపకులకు ఇది వర్తించనుంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 5042మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు లబ్ది పొందనున్నారు.


Next Story

Most Viewed