చారిత్రక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

by  |
చారిత్రక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. చరిత్రలో తొలిసారిగా పొగాకు కొనుగోళ్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఒంగోలులోని 3, 4, 7, 8, 9 పొగాకు కొనుగోలు సెంటర్ల నుంచి కొనుగోలు చేయనున్నారు.



Next Story