ఏపీ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

by  |
ఏపీ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును గవర్నర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఆర్డీయే రద్దు, వికేంద్రీకరణ చట్టాలను నోటిఫై చేస్తూ న్యాయశాఖ వేర్వేరుగా గెజిట్లు రూపొందించింది. ఆయా గెజిట్లలో నిర్దేశిత చట్టాలకు సంబంధించిన ఉద్దేశం, అమలు విధివిధానాలు ఉన్నాయి.



Next Story