- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రఖ్యాత కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. సోమవారం హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, పీ అండ్ జీ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈనెల 12న వైఎస్సార్ చేయూత పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నవంబర్ లో వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Next Story