- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆమె పదవీకాలాన్ని డిసెంబర్ 31వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె జూన్ 30నే రిటైర్ అయినప్పటికీ ప్రభుత్వం ఆమె పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం మాత్రం మూడు నెలలు మాత్రమే పొడిగించింది. కరోనా నేపథ్యంలో తాజాగా మరోసారి మూడు నెలలు పెంచాలని జగన్ సర్కార్ కోరగా కేంద్రం అనుమతిచ్చింది.
Next Story