- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారాంభమౌతున్న సందర్బంగా వైసీపీ ఎంపీలతో మధ్యాహ్నం 12.30కు సీఎం జగన్ వీడియో సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో చర్చకు తీసుకురావాలని సూచించే అవకాశముంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల సాధనపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు నిధుల సాధన కోసం నిర్దేశిస్తారని సమాచారం. కేంద్రం నుంచి కరోనా సాయంపైనా ఎంపీలతో సీఎం చర్చించనున్నారు. పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి పరిష్కారం దిశగా ఒత్తిడి పెంచడంపై సీఎం జగన్ సూచనలు చేయనున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి
Next Story