- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో, అమరావతి: సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు మంత్రి మండలి భేటీ కానుంది. రాష్ట్రంలో వరద పరిస్థితులు, ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు, తక్షణ ఆర్థిక సాయం ప్రకటన, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఇటీవల మంత్రివర్గంలోకి ఇద్దరు చేరడం, ధర్మాన కృష్ణదాస్కి ఉపముఖ్యమంత్రి హోదా కల్పించడంతో మంత్రులు కూర్చునే స్థానాల్లో మార్పులు జరిగాయి.
Next Story