- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్కు నగదు బదిలీ పథకం, బీసీ కులాల కార్పొరేషన్ ఏర్పాటు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
Next Story