ఏపీలో మత రాజకీయాలు: సోము వీర్రాజు

by  |
ఏపీలో మత రాజకీయాలు: సోము వీర్రాజు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ, టీడీపీ అధినేతలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. క్రిస్టియన్ ఓట్ల కోసం మతరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న, చంద్రన్న ఇద్దరూ క్రైస్తవుల పక్షపాతులే అంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కేవలం బీజేపీ ఒక్కటే హిందూ వ్యతిరేక చర్యలను నిలదీస్తోందన్నారు. టీడీపీ, వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా క్రైస్తవ భవనాలను నిర్మిస్తామని చెప్పడం శోచనీయమన్నారు. ఫాస్టర్లకు జీతాలు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. హిందువులపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed