- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీలో ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు..?

X
దిశ, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి ఎపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఒకే రోజులో సమావేశాలను పూర్తి చేసేందుకు కూడా జగన్ సర్కార్ మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రటకన వెలువడాల్సి ఉంది.
Next Story