- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: చైనాలో ఒకటి తర్వాత మరొకటిగా వైరస్ లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో చైనా నుండి ఎప్పుడు ఏ మహమ్మారి ప్రపంచంపైకి విరుచుకుపడుతుందో అని వణికిపోతున్నారు జనాలు. టిక్ అనే పురుగు ద్వారా ఎస్ ఎఫ్ టీ ఎస్ (నావెల్ బునియా) వ్యాధి మనుషులకు సోకుతోంది.
కరోనా తర్వాత అంతటి ప్రమాదకర స్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తోందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఈ వ్యాధి సోకి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 60 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.
“టిక్” (నల్లి పురుగు లాంటిది) అనే పురుగు నుండి మనుషులకు తరువాత ఒకరి నుండి మరొకరికి ఈ వైరస్ వ్యాపిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలున్న కారణంగా ఇతర దేశాలకు వ్యాపించకపోవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Next Story