- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: యూపీ ప్రభుత్వం క్రిమినల్స్ ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఇటీవల గ్యాంగ్ స్టర్ వికాష్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నేరస్తుడిని పోలీసులు మట్టుబెట్టారు. టింకూ కపాలా అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను శుక్రవారం రాత్రి బారాబంకీలో స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.ఈ విషయాన్ని ఎస్పీ అరవింద్ చతుర్వేది అధికారికంగా ప్రకటించారు. టింకు తలపై 1 లక్ష రివార్డ్ ఉందన్నారు. ప్రస్తుతం టింకూ గ్యాంగ్ కోసం ప్రత్యేక బలగాలతో గాలింపు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
Next Story