షాద్‌నగర్‌లో మరో ఐదు కేసులు

by vinod kumar |
షాద్‌నగర్‌లో మరో ఐదు కేసులు
X

దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గురువారం మరో 5 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులో 1, కేశంపేటలో 3, ఫరూక్‌నగర్‌లో 1 కేసు నమోదైనట్లు జిల్లా వైద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటికే నియోజకవర్గంలో కరోనాతో నలుగురు చనిపోయారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే నియోజకవర్గంలో మొత్తం కేసుల సంఖ్య 44కు చేరింది.

Advertisement

Next Story

Most Viewed