- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
షాద్నగర్లో మరో ఐదు కేసులు
by vinod kumar |
X
దిశ, షాద్నగర్: రంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గురువారం మరో 5 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులో 1, కేశంపేటలో 3, ఫరూక్నగర్లో 1 కేసు నమోదైనట్లు జిల్లా వైద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటికే నియోజకవర్గంలో కరోనాతో నలుగురు చనిపోయారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే నియోజకవర్గంలో మొత్తం కేసుల సంఖ్య 44కు చేరింది.
Advertisement
Next Story