- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ నల్గొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆలయాన్ని సందర్శించారు. యాదాద్రి కొండ కింద జరిగే స్వామివారి కల్యాణోత్సవ వేదికను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈవో గీతారెడ్డిని ఆదేశించారు. సుమారు 50 వేల మందికి పైగా భక్తులు ఈ కళ్యాణ వేడుకలకు హాజరు అవుతున్నందున తగిన భద్రతా చర్యలను తీసుకోవాలన్నారు.
tag: anil Kumar, visit, yadagirigutta
Next Story