- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మూషిడిపల్లిలో పులిదాడిలో దూడ మృతి

X
దిశ, శృంగవరపుకోట: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూషిడిపల్లిలో పులి కలకలం రేపింది. ఆవు దూడపై దాడి చేసి చంపింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. పులి బెదడ నుంచి విముక్తి కలిగించాలని, అటవీశాఖ అధికారులు వెంటనే చొరవ తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మృతి చెందిన దూడ మూషిడిపల్లి గ్రామ రైతు ఎల్లపు గోవింద్ చెందినదిగా గుర్తించారు.
Next Story