- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Atrocious: కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం.. ముగ్గురు మహిళలు మృతి
by Indraja |

X
దిశ వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో మునిగి ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం చిలకపాడుకు చెందిన ముగ్గురు మహిళలు వెంకటేశ్వరస్వామి ఆలయానికి స్వగ్రామం నుండి బయలుదేరారు. ఈ క్రమంలో వారు వాడపల్లి సమీపంలో గోదావరి నది దాటుతుండగా ప్రమాధవశాత్తు నదిలో పడి మునిగిపోయారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story