- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఏపీ గ్రామ సచివాలయాల్లో ఇక నుంచి ఆ సేవలు బంద్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ గ్రామ సచివాలయాల్లో(AP Village Secretariats) ఇక నుంచి రిజిస్ట్రేషన్లు(Registrations) బంద్ కానున్నాయి. గత ప్రభుత్వం(Previous Govt) గ్రామ సచివాలయల వ్యవస్థను తీసుకొచ్చింది. ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల బాధ్యతలను కూడా సచివాలయాలకే అప్పగించింది. అయితే ఈ ప్రక్రియలో చాలా అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టాలన్న గత సర్కార్ ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా(Revenue Department Special CS Sisodia) జీవో జారీ చేశారు. ఈ జీవో జారీతో ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరగనుంది.
Advertisement
Next Story