- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Help desk: ఏపీ భవన్లో హెల్ప్డెస్క్.. నెంబర్ ఇదే..

దిశ, డైనమిక్ బ్యూరో: పహల్గాం (Pahalgam) సంఘటన నేపథ్యంలో ఏపీ భవన్లో ఏపీ ప్రభుత్వం హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి వెళ్లిన పర్యాటకుల సమాచారం కోసం ఎమర్జెన్సీ డెస్క్ను ఏర్పాటు చేసింది. వి.సురేష్బాబు 9818395787 నెంబర్కు ఫోన్చేసి వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. బాధితుల సహాయార్ధం ఈ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసింది. కాగా.. పహల్గాం ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలి వాసి మధుసూధనరావు మృతి చెందాదు. ఆయన తల్లిదండ్రులు అరటికాయల వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు భార్య కామాక్షి, ఇంటర్చదువుతున్న కుమార్తె, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. మధుసూధనరావు కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. ఆయన అక్కడ సాఫ్టవేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. విశాఖకు చెందిన చంద్రమౌళి మృతదేహాన్ని ఎయిరిండియా విమానంలో విశాఖకు తరలిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మృతదేహం విశాఖకు చేరుకోనుంది.