- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నీటిపారుదలశాఖ సూపరిండెంటెంట్ కార్యాలయం ఏర్పాటుకు జీవో విడుదల

X
దిశ, నర్సీపట్నం: నర్సీపట్నంలో నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాల విభజన తర్వాత ఇక్కడ నీటిపారుదలశాఖ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయాన్ని నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు.
ఇవి కూడా చదవండి:
అంగన్వాడీ ఆయా పోస్ట్లకు వేలం.. ఒక్క పోస్ట్కు మూడు లక్షలు..?
Next Story