- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విపత్తు సాయం ఏపీకే ఎక్కువ.. ఎంతంటే..
by Anil Sikha |

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీగా వరద సాయం (disaster realeaf) ప్రకటించింది. విపత్తు, వరద సాయం కింద 5 రాష్ట్రాలకు కేంద్రం రూ. 1554.99 కోట్ల నిధులు కేటాయిచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ (AP) కి రూ. 608.08 కోట్లు విడుదల చేసింది. ఏపీతోపాటు తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు నిధులు అందించింది. తెలంగాణకు రూ. 231. 75 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్ కు రూ.170.99 కోట్లు మంజూరు చేసినట్లు హోంమంత్రి అమిత్షా (Amit sha) తన ట్విట్టర్ఖాతాలో వెల్లడించారు. అన్ని రాష్ట్రాలలోకి ఏపీకే ఎక్కువ సాయం ప్రకటించడం విశేషం.
Next Story