- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టీడీపీకి బానిసత్వం చేయడానికి మేము సిద్ధంగా లేము.. జనసేన నేతల ప్రకటన
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల వేళ పి.గన్నవరంలో టీడీపీ-జనసేన కూటమి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతలు తమను పట్టించుకోవడం లేదని జనసేన నేతలు ఆందోళనకు దిగారు. తమ అధినేత పవన్ కల్యాణ్ పిలుపును గౌరవించి తాము టీడీపీకి మద్దతుగా పనిచేస్తున్నామని అన్నారు. కానీ, టీడీపీ నేతలు తమను కలుపుకొని పోవడం లేదంటూ గన్నవరం జనసేన ఇన్చార్జి చలమలశెట్టి రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి బానిసత్వం చేయడానికి తాము సిద్ధంగా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. టీడీపీ నేతలు చేసే ప్రసంగాల్లో జనసేన గురించి మాట్లాడకపోతే తాము టీడీపీతో కలిసి ముందుకు సాగలేమని తెగేసి చెప్పారు.
Read More : స్పీడ్ పెంచిన జనసేనాని.. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం
Next Story