- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శ్రీవారి సేవలో రాజస్థాన్ ముఖ్యమంత్రి..
by Disha Web Desk 18 |
X
దిశ, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం వేకువజామున రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అభిషేకం సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా సీఎంకు ఆలయం వద్ద ఆలయ టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. తర్వాత సీఎం కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదించారు. అనంతరం టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Read More..
Next Story