- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > Breaking: ఐదేళ్ల వైసీపీ దుర్మార్గ పాలనలో.. ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారింది: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
Breaking: ఐదేళ్ల వైసీపీ దుర్మార్గ పాలనలో.. ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారింది: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారిందంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఒంగోలులో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ.. జగన్ పారిపాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని తెలిపారు. ఎక్కడ చూసిన ల్యాండ్, ఇసుక మాఫీయ ప్రజలను పట్టి పీడిస్తోందని ఆరోపించారు. జగన్ పచ్చి అబద్ధాల కోరు అని.. ప్రజలను ఆ అబద్ధాలతోనే మభ్య పెట్టడం ఆయనకు అలవాటేనని ఫైర్ అయ్యారు. ఇలాంటి రాక్షసుడిని తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదని అన్నారు. అక్రమార్కులకు కొమ్ముకాస్తూ.. ప్రభుత్వమే అవినీతి, దోపిడీ, కబ్జాలు, అరాచకాలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న వైసీపీ సర్కార్ను ఓటుతోనే గద్దే దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Next Story