- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు, మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడ్డారు.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. లక్షణాలు ఉండగా, పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉంటూ, చికిత్స పొందుతున్నారు.
Next Story