- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభత్వం మీకోసం మరో అవకాశం కల్పించింది. ఇదే చివరి అవకాశమని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. జూలై 18 నుంచి 23 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జేఈఈ-మెయిన్స్ పరీక్ష కోసం ఈ నెల 24వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. అదేవిధంగా ఇంతకుముందు దరఖాస్తు చేసిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను మార్చుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈనెల 25 నుంచి 31 వరకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. కానీ తుది నిర్ణయం మాత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీదేనని తెలిపింది.
Next Story