జగన్ మాట మార్చారు: వంగవీటి

దిశ, అమరావతి: ఐదు కోట్ల ఆంధ్రుల కోసం అమరావతి రైతులు 33 వేల ఎకరాలు త్యాగం చేశారని టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. అమరావతి ఉద్యమానికి అయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా 200 రోజులకు చేరుకున్న ఉద్యమంపై స్పందిస్తూ.. అమరావతికి అసెంబ్లీలో జగన్ మద్దతు తెలిపారని, అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు. రైతుల ఉద్యమంలో నిజాయితీ ఉందన్నారు. అందువల్లే ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోందని రాధా చెప్పుకొచ్చారు.

Update: 2020-07-04 04:33 GMT

దిశ, అమరావతి: ఐదు కోట్ల ఆంధ్రుల కోసం అమరావతి రైతులు 33 వేల ఎకరాలు త్యాగం చేశారని టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. అమరావతి ఉద్యమానికి అయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా 200 రోజులకు చేరుకున్న ఉద్యమంపై స్పందిస్తూ.. అమరావతికి అసెంబ్లీలో జగన్ మద్దతు తెలిపారని, అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు. రైతుల ఉద్యమంలో నిజాయితీ ఉందన్నారు. అందువల్లే ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోందని రాధా చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News