Liquor Scam Case : కవితకు బిగ్ రిలీఫ్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించారు.

Update: 2024-06-07 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించారు. జూన్ 21 వరకు జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించారు. తదుపరి విచారణ జూన్ 21కి వాయిదా వేశారు. సీబీఐ చార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే కవిత జైల్లో చదువుకునేందుకు పుస్తకాలు కావాలని కోరారు. కవితకు పుస్తకాలు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది.


Similar News