ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టుల మృతి

Update: 2024-08-29 08:54 GMT

దిశ, భద్రాచలంః చత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Similar News