CM Revanth Reddy : రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి.. : CM రేవంత్ రెడ్డి

రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-22 03:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దాశరథి శతజయంత్రి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. దాశరథి కృష్ణమాచార్యులు తన కలం నుంచి విప్లవాగ్ని రగిల్చారన్నారు. దాశరథి పోరాట పటిమ మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అన్నారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ దాశరథి పోరాట జ్వాల రగిల్చారని సీఎం గుర్తు చేశారు.

Tags:    

Similar News