IND vs AUS 3rd ODI: రెచ్చిపోయిన ఆసీస్‌ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఇదే

Update: 2023-09-27 12:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాపార్డర్‌ బ్యాటర్లు రెచ్చిపోవడంతో టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్‌ భారీ స్కోర్‌ చేసింది. వార్నర్‌ (56), మార్ష్‌ (96), స్టీవ్‌ స్మిత్‌ (74), లబూషేన్‌ (72) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. భారత బౌలర్లలో.. బుమ్రా 3, కుల్దీప్‌ 2, సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో వికెట్‌ పడగొట్టారు.


Similar News