మంత్రి సత్యవతికి చేదు అనుభవం..

             మేడారం జాతరకు వెళ్లిన తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం మంత్రి కాన్వాయ్‌పై పలువురు దుండగులు రాళ్లదాడి జరిపారు. ఈ దాడిలో కాన్వాయ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. గుర్తు తెలియని దుండగులు భక్తుల రూపంలో వచ్చి రాళ్ల దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Update: 2020-02-06 09:19 GMT

మేడారం జాతరకు వెళ్లిన తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం మంత్రి కాన్వాయ్‌పై పలువురు దుండగులు రాళ్లదాడి జరిపారు. ఈ దాడిలో కాన్వాయ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. గుర్తు తెలియని దుండగులు భక్తుల రూపంలో వచ్చి రాళ్ల దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News