అడవిలో స్మగ్లర్ దారుణ హత్య..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు శివారులో గల అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. భాస్కర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మృతుడిపై పలు పోలీస్‌స్టేషన్లలో స్మగ్లింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Update: 2021-02-09 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు శివారులో గల అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. భాస్కర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మృతుడిపై పలు పోలీస్‌స్టేషన్లలో స్మగ్లింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Tags:    

Similar News