మిడ్​డే మీల్స్​ నిధులు విడుదల

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గాను 2021-22 విద్యాసంవత్సరానికి నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మిడ్​డే మీల్స్​కు సంబంధించి పెండింగ్​ బిల్లుల క్లియరెన్స్​కు సంబంధించి రాష్ట్రం, కేంద్రం వాటాగా రూ.95,98,64,000 కోట్లు,  కేంద్రం వాటా రూ.49,03,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Update: 2021-11-29 11:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గాను 2021-22 విద్యాసంవత్సరానికి నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మిడ్​డే మీల్స్​కు సంబంధించి పెండింగ్​ బిల్లుల క్లియరెన్స్​కు సంబంధించి రాష్ట్రం, కేంద్రం వాటాగా రూ.95,98,64,000 కోట్లు, కేంద్రం వాటా రూ.49,03,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News