అలా ఆలోచిస్తే అయోధ్య వివాదం కొనసాగేది!

        ప్రతిపక్షాలు ఆలోచించినట్లు బీజేపీ వ్యవహరిస్తే రామమందిర వివాదం ఇంకా కొనసాగేదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన లోక్‌సభలో ప్రసగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. ట్రిపుల్ తలాఖ్ పేరుతో ముస్లిం మహిళలను భయపెట్టారని ఆరోపణలు చేశారు. సవాళ్లపై వెనకడుగు వేస్తే అలానే ఉందిపోతామని చెప్పారు. బీజేపీ పాలన నచ్చే ప్రజలు తమకు పట్టం కట్టారని మోదీ గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో తామేమి ఓటు బ్యాంకు […]

Update: 2020-02-06 02:40 GMT

ప్రతిపక్షాలు ఆలోచించినట్లు బీజేపీ వ్యవహరిస్తే రామమందిర వివాదం ఇంకా కొనసాగేదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన లోక్‌సభలో ప్రసగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. ట్రిపుల్ తలాఖ్ పేరుతో ముస్లిం మహిళలను భయపెట్టారని ఆరోపణలు చేశారు. సవాళ్లపై వెనకడుగు వేస్తే అలానే ఉందిపోతామని చెప్పారు. బీజేపీ పాలన నచ్చే ప్రజలు తమకు పట్టం కట్టారని మోదీ గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో తామేమి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేదని.. గత ఐదేళ్లలో ఢిల్లీని వారికి చేరువ చేశామని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News